Skip to main content

సైబర్ మోసాలు జర జాగ్రత్త

సైబర్ మోసాలు జర జాగ్రత్త


హైదరాబాద్ ఫోన్ పే కు క్యాష్ బ్యాక్ఆఫర్ వచ్చిందంటూ మోసం.


 ఓపెన్ చేసి చూడమని చెప్పిన సైబర్ నేరగాళ్లు.


 ఫోన్ పే మెసేజ్ ని చదవకుండానే క్లిక్ చేసిన బషీర్ బాగ్ చెందిన.


 సర్వేష్ jaiswal అనే బిజినెస్ మాన్. అతని అకౌంట్ నుండి 59 వేల నగదు డ్రా చేసిన.


 సైబర్ చీటర్ మోసపోయాను గమనించి.


 సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు


               


 మరో మోసం



పేటీఎం కేవైసీ అప్డేట్ చేసుకోవాలని ఫోన్ కు వచ్చిన మెసేజెస్ లోని.


 నెంబర్ కు ఫోన్ చేసిన అంబర్ పేట్ లోని బాగ్ అంబర్ చెందిన శ్రీనివాస్ చారి అనే వ్యక్తి.


 నంబర్ కట్ చేసి మరో నంబర్ తో ఫోన్ చేసిన చీటర్. 


వారు చెప్పినట్టు హాప్ డౌన్లోడ్ చేసుకొని కేవైసీ నంబర్ అప్డేట్ చేసిన బాధితుడు. 


ఈ అకౌంట్ నంబర్ అప్డేట్ కావడం లేదని. మరో అకౌంట్ నెంబర్ ఉంటే చెప్పమని సైబర్ నేరగాళ్లు అడగడంతో మరో అకౌంట్ నెంబర్ చెప్పిన బాధితుడు.


 రెండు అకౌంట్ నెంబర్ లో నుండి 70 వేల నగదు  ద్వారా డ్రా చేసిన మోసగాళ్లు. తమను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు. ఫిర్యాదు చేసిన బాధితుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సైబర్ పోలీసులు.


కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తామని ఆన్లైన్ చూసి.


 విదేశీ నెంబర్ తో చాటింగ్ చేసిన కోటి ట్రూప్ బజార్ చెందిన వ్యక్తీ


 వీసా కోసం జనవరి నుండి ఇప్పటివరకు.


 దశలవారీగా మూడు లక్షల రూపాయలు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసిన బాధితుడు.


 మోసపోయాను గమనించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు.


 నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సైబర్  పోలీసులు


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్