**భయం తో బాంబును అండర్ వేర్ లో పెట్టుకున్న మృతుడు**

 


అడవి పందుల వేట కోసం నాటు బాంబుతో వెళుతుండగా ప్రమాదం. పోలీసులు తనిఖీ చేస్తారన్న భయం తో బాంబును అండర్ వేర్ లో పెట్టుకున్న మృతుడు. ఉట్నూర్ ఎక్స్ రోడ్ వద్ద బైక్ అదుపు తప్పి కింద పడటంతో రాపిడి జరిగి పేలిన బాంబ్. ముక్కలు ముక్కలైన మృతదేహం..


వెనకాల కూర్చున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు ,పరిస్థితి విషమం,


మహారాష్ట్ర వాసులుగా గుర్తింపు


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్