**భయం తో బాంబును అండర్ వేర్ లో పెట్టుకున్న మృతుడు**

 


అడవి పందుల వేట కోసం నాటు బాంబుతో వెళుతుండగా ప్రమాదం. పోలీసులు తనిఖీ చేస్తారన్న భయం తో బాంబును అండర్ వేర్ లో పెట్టుకున్న మృతుడు. ఉట్నూర్ ఎక్స్ రోడ్ వద్ద బైక్ అదుపు తప్పి కింద పడటంతో రాపిడి జరిగి పేలిన బాంబ్. ముక్కలు ముక్కలైన మృతదేహం..


వెనకాల కూర్చున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు ,పరిస్థితి విషమం,


మహారాష్ట్ర వాసులుగా గుర్తింపు


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్