**భయం తో బాంబును అండర్ వేర్ లో పెట్టుకున్న మృతుడు**

 


అడవి పందుల వేట కోసం నాటు బాంబుతో వెళుతుండగా ప్రమాదం. పోలీసులు తనిఖీ చేస్తారన్న భయం తో బాంబును అండర్ వేర్ లో పెట్టుకున్న మృతుడు. ఉట్నూర్ ఎక్స్ రోడ్ వద్ద బైక్ అదుపు తప్పి కింద పడటంతో రాపిడి జరిగి పేలిన బాంబ్. ముక్కలు ముక్కలైన మృతదేహం..


వెనకాల కూర్చున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు ,పరిస్థితి విషమం,


మహారాష్ట్ర వాసులుగా గుర్తింపు


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*