జర్నలిస్టులకు మోడీ రేషన్ కిట్లను అందచేసిన నల్గొండ బీజేపీ

భౌతిక దూరం పాటించండి - మస్కులు ధరించండ


జర్నలిస్టులకు మోడీ రేషన్ కిట్లను అందచేసిన నల్గొండ బీజేపీ


కరోనా వైరస్ కారణంగా లాక్ ఔట్ వల్ల నెలరోజులు గా అనేక ఇబ్బందులు పడుతూ 24 గంటలు శ్రమిస్తూ,ప్రాణాలను సైతం  లెక్క చేయకుండా ప్రజలకు  కరోనా వైరస్ అప్డేట్ వార్తలు అందిస్తూన్న విలేకరులకు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి  సౌజన్యం తో మోడీ రేషన్ కిట్లల ను గురువారం ఈ రోజు  ఉదయం 10.30  గంటలకు  బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ నాయకులు వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్రా  నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి,బాకీ పాపయ్య,బండారు ప్రసాద్,పట్టణ అధ్యక్షుడు నిమ్మల రాజా శేఖర్ రెడ్డి, జగ్జీవన్, యదగిరచారీ,కంచర్ల విద్యాసాగర్ రెడ్డి,కిషన్ తదితరులు పాల్గొన్నారు


STAY HOME - STAY SAFE


భౌతిక దూరం పాటించండి - మస్కులు ధరించండి


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్