అధిక ధరలకు విక్రయం.. షాప్  సీజ్

అధిక ధరలకు విక్రయం.. షాప్  సీజ్


సంగారెడ్డి : సదాశివపేటలో అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్న కిరాణా షాపును అధికారులు సీజ్ చేశారు. శనివారం సదాశివపేటలోని కిరాణా దుకాణాలను మున్సిపల్ కమిషనర్ స్పందన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిరాణా షాపుల్లో ధరల పట్టికను డిస్‌ప్లే చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ధరలకు వస్తువులను విక్రయించడంపైనా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణంతో ఓ షాపును సీజ్ చేశారు


Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ