మీడియాను దూషించిన సాయికిరణ్ రెడ్డి పై కేసు నమోదు

మీడియాను దూషించిన సాయికిరణ్ రెడ్డి పై కేసు నమోదు...


 మీడియాని దూషిస్తూ.. రిపోర్టర్ల అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డ.. మల్కాజిగిరి కి చెందిన సాయి కిరణ్ రెడ్డి పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసిన జర్నలిస్టులు.


మీడియా ప్రతనిధుల అంతు చూస్తామని బెదిరించిన sai 


 సోషల్ మీడియాలో మీడియా ఛానల్లను, రిపోర్టర్ లను అంతు చూస్తానంటూ రెచ్చగొడుతూ వీడియో అప్ లోడ్ చేసిన సాయికిరణ్.


 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు.


 ఇప్పటికే నగరంలోని పలు పోలీస్ స్టేషన్ లలో సాయి కిరణ్ రెడ్డి పై ఫిర్యాదు చేసిన పలువురు జర్నలిస్టులు.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*