నల్గొండ జిల్లాలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా.

నల్గొండ : బ్రేకింగ్.... జిల్లాలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా.


జిల్లాలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా.


నిన్న కరోనా పాజిటివ్ వచ్చిన మహిళ కొడుకు,కూతురుకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్దారణ.


జిల్లాలో 15కు చేరిన కరోనా పాజిటివ్ ల సంఖ్య.


ఈ కుటుంబం ఢిల్లీ మర్కజ్ సభకు వెళ్లొచ్చిన ప్రైమరీ కేసులుగా అనుమానం.


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్