నల్గొండ జిల్లాలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా.

నల్గొండ : బ్రేకింగ్.... జిల్లాలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా.


జిల్లాలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా.


నిన్న కరోనా పాజిటివ్ వచ్చిన మహిళ కొడుకు,కూతురుకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్దారణ.


జిల్లాలో 15కు చేరిన కరోనా పాజిటివ్ ల సంఖ్య.


ఈ కుటుంబం ఢిల్లీ మర్కజ్ సభకు వెళ్లొచ్చిన ప్రైమరీ కేసులుగా అనుమానం.


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్