నల్గొండ జిల్లాలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా.

నల్గొండ : బ్రేకింగ్.... జిల్లాలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా.


జిల్లాలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా.


నిన్న కరోనా పాజిటివ్ వచ్చిన మహిళ కొడుకు,కూతురుకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్దారణ.


జిల్లాలో 15కు చేరిన కరోనా పాజిటివ్ ల సంఖ్య.


ఈ కుటుంబం ఢిల్లీ మర్కజ్ సభకు వెళ్లొచ్చిన ప్రైమరీ కేసులుగా అనుమానం.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*