కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ
ఇవాళ రాష్ట్రంలో 38 పాజిటివ్ కేసులు నమోదు
ఇప్పటి వరకు రాష్ట్రం లో మొత్తం. కేసులు నమోదు 1699
కరోనా తో ఇవాళ 5 మృతి
ఇప్పటి వరకు మొత్తం 45 మంది మృతి
తెలంగాణా లో అక్టీవ్ కేసులు 618
ఇవాళ 23 డిశ్చార్జి
ఇప్పటి వరకు 1036 మంది డిశ్చార్జి
ఇవాళ నమోదయిన పాజిటివ్ కేసుల్లో జిహెచ్ఎంసీ పరిధిలో లో 26
పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి..10 రంగారెడ్డి 2
ఇప్పటి వరకు రాష్ట్రంలో 99 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లకు కరోనా
Comments
Post a Comment