Skip to main content

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి వాకర్స్ తో నిర్వహించిన ప్రచారానికి అనూహ్య స్పందన


 బీజేపీ  ఎమ్మెల్సీ అభ్యర్థి  ప్రేమేందర్ రెడ్డి వాకర్స్ తో  నిర్వహించిన ప్రచారానికి అనూహ్య స్పందన 



నల్గొండ  స్థానిక ఎన్జి కళాశాలలోని వాకర్స్  సభ్యులను కలసి ప్రచారం నిర్వహించిన  బీజేపీ  ఎమ్మెల్సీ అభ్యర్థి  ప్రేమేందర్ రెడ్డి. ఈ ప్రచారానికి  అనూహ్య స్పందన  లభించింది.  పలువురు వాకర్స్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీకే భవిష్యత్తు ఉన్నదని మా  సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. కొందరు మైనార్టీ సోదరులు ప్రేమిందర్ రెడ్డికి  సూచనలు చేశారు. ఈ సంధర్బంగా ప్రేమేందర్ రెడ్డి. మాట్లాడుతూ  ఉద్యోగ, నిరుద్యోగ సమస్యల సాధనకు కృషి చేస్తానని తెలిపారు.  తెలంగాణ లో కేంద్ర  పధకాలను కేసీఆర్ అమలు పర్చక ప్రజలకు అన్యాయం చేస్తున్నాడని విమర్శించారు. కేంద్రం నుండి అన్ని రకాల నిధులు రప్పించి అభివృద్ధి  కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్,  బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు నూకల నరసింహ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, పల్లెబోయిన శ్యామ్ సుందర్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మొరిశెట్టి నాగేశ్వర్ రావు, చర్లపల్లి గణేష్, మాజీ కౌన్సిలెర్స్ రావిరాల వెంకట్, నూకల వెంకట్ నారాయణ రెడ్డి,  బొజ్జ నాగరాజు,  దాయం భూపాల్ రెడ్డి, కంకణాల నాగిరెడ్డి, పెరిక మునికుమార్, కిషన్, బలరాం, గడ్డం మహేష్,  గుండెబోయిన కొండల్, జగ్జీవన్ మరియు మహిళ మోర్చా నాయకురాళ్లు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. 

 


       


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్