కరోనా వాక్సిన్ వేయించుకున్న ఆశా వర్కర్ విజయలక్ష్మి జిజిహెచ్ లో చికిత్స పొందుతూ మృతి

 కరోనా  వాక్సిన్ వేయించుకున్న  ఆశా  వర్కర్ విజయలక్ష్మి జిజిహెచ్ లో చికిత్స పొందుతూ  మృతి 


బ్రెయిన్ స్ట్రోక్  తో చనిపోయిందని వైద్యుల ప్రకటన !

****        *****

రంగారెడ్డి:

రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ ఔటర్ రింగు రోడ్డు పై రోడ్డు ప్రమాదం. 


డీవైడర్ ను డీ కొట్టిన ఆశోకా లీల్యాండ్ గూడ్స్ వాహనం. అదుపు తప్పి రోడ్డు పై బోల్తా. డ్రైవర్ మున్నా తో పాటు క్లీనర్ అక్కడికక్కడే మృతి.



ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు.

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్