నల్గొండ పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షునిగా పిల్లి రామరాజును, ప్రధాన కార్యదర్శిగా బోనగిరి దేవేందర్ ను నియమించి ఎమ్మెల్యే కంచర్ల


 నల్గొండ పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షునిగా పిల్లి రామరాజు
 ప్రధాన కార్యదర్శిగా బోనగిరి దేవేందర్ ను నియమించినట్లు నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ నిర్ధేశించిన కార్యక్రమాలు విజయవంతం చేస్తూ , కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు. సంక్షేమ పథకాలు గడప గడపకు చేరాలని,  పార్టీ అభివృద్దికి తోడ్పడాలని కోరారు.

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ