తండా బచావో అంటూ గిరిజన చైతన్య యాత్ర చేపడుతున్న కంకణాల నివేధిత.

తండా బచావో అంటూ పొడు భూముల పట్టాల కోసం నెల్లికల్ లిఫ్ట్ నిర్మాణం కోసం గిరిజన చైతన్య యాత్ర చేపడుతున్న నాగార్జున సాగర్ నియోజక వర్గ  బీజేపీ ఇంచార్జి కంకణాల నివేధిత.  దశాబ్దాల గిిరిజనుల సమస్యల పరిష్కారం  కొరకు ఈ యాత్ర చెపడుతున్నట్లు ఆమె తెలిపారు. సోమవారం ఉదయం 7 గంటలకు నాగార్జున పేట నుండి ఈ యాత్ర  ప్రారంభమై రాత్రి 10 గంటలకు తండా నిద్ర తో నాయకన్ తండా లో ముగుస్తుంది.

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్