Skip to main content

నల్లగొండలో నిత్యజాతీయ గీతాలాపన కార్యక్రమం ప్రారంభం





 నల్లగొండలో నిత్యజాతీయ గీతాలాపన కార్యక్రమం 

ప్రారంభం

నల్లగొండలో నిత్యజాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భసంగా ఆయన మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ త్యాగనిరతి, నిబద్దత, ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడిలో దేశభక్తిని నింపుతాయని  అన్నారు..... అలనాటి స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోష్ జయంతి సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో జనగణమన ఉత్సవసమితి ఆధవ్వర్యలో నల్లగొండలో నిత్యజాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు... పట్టణంలోని స్ధానిక సుభాష్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా జడ్జి రమేష్ బాబతో పాటు ఎస్పి రంగనాధ్ తో కలిసి మండలి చైర్మన్ గుత్తా పాల్గొన్నారు... ఈసందర్భంగా వారు ముందుగా జాతీయపతాకావిష్కరణ చేసి ముందుగా నిత్యజాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు... అనంతరం ఆజాద్ హిందుఫౌజ్ జండాకూడా ఆవిష్కరించి నేతాజి జయంతి వేడుకలలో పాల్గొన్నారు... విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విగ్రహం వద్ద జైహింద్ నినాదాలు చేశారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో మండలి చైర్మన్ గుత్తా మాట్లాడుతూ... స్వాతంత్ర్య సమరయోధుడు, అద్వితీయ చరిత్ర కలిగిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య సంగ్రామంలో ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి. జైహింద్ నినాధంతో దేశాన్ని ఒక్కతాటి పై నిలిపి అలుపెరగని పోరాటం చేశారని గుర్తుచేశారు. అలాంటి మహనీయుని జన్మదిన సందర్బంగా నల్లగొండ పట్టణంలో నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమని అన్నారు.... జిల్లా జడ్జి రమేష్ బాబు మాట్లాడుతూ.... నేతాజి వంటి దేశ భక్తులు దేశానికి అవసరమని అన్నారు.... వారు చూపిన తెగువ కూడా  మన దేశం స్వత్రంత్ర్యాన్ని సాధించుకోవడానికి బాటలు వేసిందని అన్నారు... కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న సామాజాక కార్యక్రర్త వెంకట శివకుమార్ మాట్లాడుతూ... పుట్టుకే కాని చావులేని వీరుడు మన సపుభాష్ చంద్రబోస్ అన్ని అన్నారు... బ్రిటీష్ పాలను అణచివేసేందుకు అలుపెరుగని పోరాటం చేసి... పరక్రమ శాలీగా ప్రఖ్యాతి సాధించారని అలాంటి ఈ రోజును ప్రరాక్రమ దినోత్సవం దేశమంత జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. యువతలో దేశభక్తి, జాతీయత సమైక్యభావం పెంపొందించడమే లక్ష్యంగా పట్టణంలో నిత్యం జాతీయ గీతాలాపన చేసే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగిందని అన్నారు... జమ్మికుంటలో మొదలైన ఈ ప్రస్ధానం దేశం మొత్తం సాగాలని ఆకాంక్షించారు...

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్