శేషమ్మగుడెంలో బీజేపీ జెండా ఎగరేసిన మాదగోని


  శేషమ్మగుడెంలో బీజేపీ జెండా ఎగరేసిన  మాదగోని

నల్గొండ నియోజకవర్గంలోని శేషమ్మ గూడెం 3వ వార్డులో బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాధగాని శ్రీనివాస్ గౌడ్  భారతీయ జనతా పార్టీ జెండావిష్కరణ చేయడం జరిగింది. అనంతరం వివిధ పార్టీల నుండి యువకులు బిజెపి లో చేరారు.మోడీ గారు చేసిన అభివృద్ధి పనులను చూసి పార్టీలో చేరడం జరిగిందని యువకులు అన్నారు. పార్టీలో చేరిన వారిలో గాదరి శ్రీను, పేర్ల ప్రభంజన్, పేర్ల ఎల్లయ్య పలువురు చేరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఓరుగంటి రాములు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, , మిట్టపల్లి సుదర్శన్, మొరిశెట్టి నాగేశ్వరరావు, మైనం మల్లయ్య, చర్లపల్లి గణేష్, ఐతరాజు సిద్ధు, గుండ వినయ్, పోకల దశరథ,  గాలి శ్రీనివాస్, ఏరుకొండ హరి, బోడ వంశీ యాదవ్ గార్లు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్