Skip to main content

PCB రంగారెడ్డి రీజినల్ 1లో ఆర్టీఐ బోర్డ్ పెట్టం.. నిబంధనలు పాటించం.. సమాచారం కూడా ఇవ్వం... చేస్తారో.....కోండి.



PCB రంగారెడ్డి రీజినల్ 1లో 

ఆర్టీఐ బోర్డ్  పెట్టం.. నిబంధనలు పాటించం.. సమాచారం కూడా ఇవ్వం... చేస్తారో.....కోండి.

2005 ఆర్టీఐ యాక్టు వచ్చి 15 ఏండ్లు అయిన  అమలు పరచడములో మరియు  సమాచారం ఇవ్వడంలో, నిబంధనలు అమలు పరచడములో
అధికారులు విఫలం చెందుతున్నారు. అందుకు ఉదాహరణ బేగంపేటలోని  రంగారెడ్డి జిల్లా పర్యావరణ నియంత్రణ రీజినల్ 1 వ కార్యాలయంలో నిబందన ప్రకారం  పిఐవో, apio, అప్పిలేటు అధికారుల పేర్లు, ఫోన్ నంబర్లు వ్రాయించి బోర్డు ఏర్పాటు చేయాలి. దానితో పాటు సెక్షన్ 4 (1)బి ప్రకారం అన్ని 17 annexure లు ఉంచాలి.  కానీ  అధికారులు మాత్రం ఏర్పాటు చేయకుండా  నిర్లక్ష్యం వహించి  చట్ట స్ఫూర్తిని  నీరుగారుస్తున్నారు. మా ప్రతినిధి rti దరఖాస్తు సమర్పించడానికి ఆ కార్యాలయానికి  వెళ్లి ఈ విషయం పై  పిఐవో అడగ్గా అవునండి బోర్డు ఏర్పాటు చేయలేదని బదులు ఇవ్వడం వారికి విధులు పై ఉన్న శ్రద్ధ  ఏ పాటిదో అర్ధం అవుతుంది. అంతేగాకుండా. దరఖాస్తు రుసుము క్రింద నగదు కూడా తీసుకోవచ్చన్న నిభందనను అమలు పరచడం లో  విఫలం అవుతు  దరఖాస్తు దారుల హక్కులను కాల రాస్తున్నారు. 

ఈ ఆఫీసు పై అంతస్తులో ని  ఆఫీస్ లో ఈఈ  నిబంధనల కు విరుద్ధంగా 10 ఏండ్ల గా  అక్కడే   (నిబంధనల ప్రకారం ఒక్క ఆఫీస్ లో  ఉద్యోగిని 3  ఏండ్ల  సర్వీస్ పూర్తి అయితే ఆ ఉద్యోగిని బదిలీ చేయాలి. లేకపోతే  సెక్షన్ మార్చాలి)   తిష్ట వేయడం గుత్తధిపత్యం చేలాయించడం  పై అధికారులు కూడా వారికి వత్తాసు పలకడం  ఎంత వరకు సబబు అని పలువురు విమర్శిస్తున్నారు. అక్కడ pio అయిన ఆ అధికారి  దరఖాస్తు రుసుము నగదు రూపములో తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఇలా ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంగిస్తున్న అధికారుల పై చర్యలు తీసుకోవాలని rti కార్యకర్తలు కోరుతున్నారు

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్