ఈ నెల 12న అంబేడ్కర్ సందేశ్ యాత్ర నీలి దండు కవాతు - పాలడుగు నాగార్జున


 


ప్రభుత్వ రంగ పరిరక్షణకై పూలే - అంబేడ్కర్ సందేశ్ యాత్ర  నీలి దండు కవాతును ఈ నెల 12న  ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం  జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలిపారు. ఈ యాత్ర      జిల్లా కోర్టు ప్రక్కనగల అంబేద్కర్ భవనం నుండీ ప్రారంబమయి,ప్రకాశం కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం , అంబేద్కర్ విగ్రహం డిఈవో ఆఫీస్ వరకు వుంటుందిని తెలిపారు కవాతు లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మాస్క్ తప్పనిసరీ ధరించేసులని  కోరారు. ఈ కార్యక్రమంలో   ముఖ్య అతిధిగా ఉపాధ్యాయ యం యల్ సి.అలుగుబెల్లి నర్సిరెడ్డి, స్వేరోస్ ఎంప్లాయీస్ అసోసియేషన్  రాష్ట్ర అద్యక్షులు. పొడపంగు రాధా గార్లు  పాల్గొంటారని ఆయన తెలిపారు.

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం