శంషాబాద్‌లో కారు,లారీ ఢీ..నలుగురు మృతి, 15 మందికి గాయాలు

 *శంషాబాద్‌లో కారు,లారీ ఢీ..నలుగురు మృతి, 15 మందికి గాయాలు*


రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్‌లో కారును లారీ ఢీకొన్న సంఘటనలో కారులోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 


మరో 15 మంది గాయపడ్డారు. లారీ కింద ఆరుగురు కార్మికులు చిక్కుకోగా.. ప్రమాద సమయంలో 30 పైగా కార్మికులు ఉన్నారు. పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది.

Comments