Skip to main content

రియాజుద్దీన్ అకాలమరణానికి చింతిస్తూ సంతాపం ప్రకటించిన జర్నలిస్టులు

 


ప్రింట్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్  రాష్ట్ర అధ్యక్షుడు రియాజుద్దీన్ అకాలమరణానికి సంతాపసూచకంగా ఈరోజు అసోసియేషన్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో క్లాక్టవర్ సెంటర్లో సంతాప సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రియాజుద్దీన్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కోటగిరి దైవాధీనం మాట్లాడుతూ స్వర్గీయ రియాజుద్దీన్ జర్నలిస్ట్ యుద్ధ నౌక అని చిన్న పత్రికల సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటం చేసిన నిరంతర నిరంతర శ్రామికుడు అని కొనియాడారు జర్నలిస్టుల కోసం స్వార్థం లేకుండా సభ్యులందరికీ నిరంతరం అందుబాటులో ఉండి వెన్నంటి ప్రోత్సహించే వాడని అలాంటి వ్యక్తి అనారోగ్యకారణంగా అకస్మాత్తుగా అందరినీ వదిలి వెళ్లిపోవడం బాధాకరమన్నారు ప్రజాశక్తి విలేకరి గా జర్నలిస్ట్ ప్రస్థానం ప్రారంభించి పౌర స్వేచ్ఛ పత్రికా స్థాపించి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఏది అన్నారు ఆయన నిస్వార్థ సేవ జర్నలిస్టులందరికీ ఆదర్శప్రాయం అన్నారు ఆయన ఆశయ సాధన కోసం చిన్న పత్రికల సంపాదకులు విలేకరులు ఐకమత్యంగా కృషి చేయాలన్నారు ప్రభుత్వం చిన్న పత్రికల పట్ల చూపు తున్న వివక్ష కారణంగా స్వర్గీయ రియాజుద్దీన్ అనారోగ్యంతో పాటు ఆర్థికంగా చితికిపోయి సరైన వైద్యం చేయించుకోలేక అకాల మరణం పొందాడని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం చిన్న పత్రికల సంక్షేమం గురించి పట్టించుకోవాలని కోరారు టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి జి జయశంకర్ మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా రియాజుద్దీన్ తో స సన్నిహిత పరిచయాలు ఉన్నాయని నమ్మిన సిద్ధాంతం కోసం స్వార్థం లేకుండా కృషి చేసే నాయకుడని ఆయన మరణం జర్నలిస్టులకు తీరనిలోటని పేర్కొన్నారు రియాజుద్దీన్ కు శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు సిటీ కేబుల్ ఎండి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రియాజుద్దీన్ మరణం తీరని లోటు అన్నారు జర్నలిస్టులంతా ఆయన ఆశయ సాధన కోసం అంకితభావంతో కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రింట్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ మసూద్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిట్టల రామకృష్ణ  జర్నలిస్టులు ఎండి చౌక తల్లి చారి పల్లె నవీన్ ఆర్ వెంకట్ రెడ్డి డి నాగరాజు వీర్రాజు ఖుద్దూస్ సయ్యద్ శ్రీధర్ సుభాని నజీర్ రాధాకిషన్ లెనిన్  వినోద్  తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్