Skip to main content

సమాన్యునివలె బోంచేసిన కేంద్ర మంత్రి అది బీజేపీకు చెల్లు

 సమాన్యునివలె బోంచేసిన కేంద్ర మంత్రి అది బీజేపీకు చెల్లు





నాగార్జున సాగర్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి


తెలంగాణ: నాగార్జున సాగర్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రహోమ్ శాఖ సహాయ మంత్రి  కిషన్ రెడ్డి 2 రోజుల పర్యటనలో భాగంగా నేడు హైదరాబాద్ నుంచి బయలుదేరి సాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం మండలంలో పెద్ద దేవులపల్లి నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో బీజేపీ సాగర్ అభ్యర్థి రవికుమార్ నాయక్  మంత్రి వెన్నంటే ఉన్నారు.ఉదయం పెద్దదేవుళ్లపల్లి నుంచి మొదలుపెట్టున ప్రచారం బాబుసాయి పేట,త్రిపురారం,ముకుందా పురంలో రోడ్ షోలు నిర్వహించి హాలియలోని sr ఫంక్షన్ హాల్లో "సాగర్ అభివృద్ధి కి బీజేపీ మ్యానిఫెస్టో "ను మంత్రి విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో mla రఘునందన్ రావు,పలువురు రాష్ట్ర, జిల్లా నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కిషన్ రెడ్డి   గత పాలకుల వల్ల నిర్లక్ష్యానికి గురైన సాగర్ ను బీజేపీ మాత్రమే అభివృద్ధి చేయగలదని ,ఈసారి బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.అలానే సాగర్ కు kv స్కూల్ ,ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని,గిరిజనులకు న్యాయమైన రిజర్వేషన్ వచ్చేలా ప్రయత్నం చేస్తామని చెప్పారు.బత్తాయి వరి రైతులకు అన్నింటా బీజేపీ ప్రభుత్వం తోడు ఉంటుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి కిషన్ రెడ్డి ఇదే మండలంలోని పంగనికుంటా తండాలో ఓ గిరిజనుడి ఇంట్లో గిరిజనులతో కలసి సహా పంక్తి భోజనం  చేశారు.

 నియోజకవర్గంలోని తుమ్మడం,నారమ్మ గూడెం,రేగులగడ్డ, నేతపురం,దొక్కలబావి, రాజవరం,బోయగూడెం,కొంపల్లి,తిరుమలగిరి,రంగుండ్లలో కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.రంగుండ్లలో  తాండ వాసుల ఆరాధ్యదైవం బుడియా బాపు ,హనుమాన్ దేవాలయం లో జరిగిన  ప్రత్యేక పూజల్లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా జానారెడ్డి ఎన్నిసార్లు మంత్రిగా ఉన్న సాగర్ అభివృద్ధి జరగలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు.kcr కుటుంబం ,ఆయన బంధువులు తప్ప మరెవరికి కొత్త రాష్ట్రంలో న్యాయం జరగలేదని కిషన్ రెడ్డి అన్నారు.ఎప్పుడు సాధారణ ఎన్నికలు జరిగిన తెలంగాణ లో అధికారం  వచ్చేది బీజేపీ ప్రభుత్వం అని ,దుబ్బాక నుంచి మొదలైన మార్పు సాగర్ లో కూడా కనిపిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు.బీజేపి అభ్యర్థి రవిని గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు. ఆదివారం కూడా కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్