Skip to main content

ఒకే రోజు రెండు ACB రైడ్స్


 

 ఒకే రోజు రెండు ACB రైడ్స్



మొదటిది అదిలాబాద్ జిల్లాలో:
అదిలాబాద్ లో రెండు లక్షల 25 వేల లంచం తీసుకుంటూ ముగ్గురు అధికారులు  ఏసీబీకి చిక్కారు. ఆదిలాబాద్ జిల్లా
ఉపాధి అధికారి, బాషబోయిన కిరణ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్, రిమ్స్  .ఎన్.తేజ,  మరియు జూనియర్ ఉపాధి అధికారి  విజయలక్ష్మి లు మంగళవారం ఫిర్యాదుదారు దుర్గం SC లేబర్ కాంట్రాక్టర్ దుర్గం శేఖర్   కు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసిందుకు  లంచం డిమాండ్ చేశరు.  జూనియర్ అసిస్టెంట్, రిమ్స్  .ఎన్.తేజ,  మరియు జూనియర్ ఉపాధి అధికారి  విజయలక్ష్మి ల ద్వారా జిల్లా ఉపాధి అధికారి, బాషబోయిన కిరణ్ కుమార్ లంచం తీసుకున్నట్లు ఎసిబి అధికారులు తెలిపారు. ముగ్గురు అధికారులను అరెస్టు చేసి కరీంనగర్ ఎసిబి ప్రత్యేక కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. కేసు విచారణ లో ఉన్నదని అధికారులు తెలిపారు.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@


రెండవది ఖమ్మం జిల్లాలో

ఖమ్మం జిల్లా రూరల్ మండలంఎదులాపురం, గ్రామపంచాయతీ పంచాయత్ సెక్రటరీ సయ్యద్ మహబూబ్ పాషా ఫిర్యాదు దారుడు దాసబోయిన నాగేశ్వరరావు కు ఇంటి నంబర్ అలాట్ చేయుటకు  మంగళవారం రోజు మధ్యాహ్నం 12 గంటల 3 నిమిషాల కు  6 వేలు లంచం ఫిర్యాదు దారుడు నుండి తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. రసాయన పరీక్ష లో నిందితుడు లంచం తీసుకున్నట్లు రుజువు అయ్యిందని,  లంచం మొత్తాన్ని ముద్దాయి నుండి  నుండి స్వాధీనం చేసుకున్నామని ఎసిబి అధకారులుం తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి హైదరాబాద్ ఎసిబి కోర్టు జడ్జి ముందు హాజరపరిచారు.కేసు విచారణలో ఉందని అధికారులు తెలిపారు.

ఎవరైనా ప్రభుత్వ అధికారులు,ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫిర్యాదు చేయవచ్చని, లంచం డిమాండ్ చేసిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని  ఎసిబి  అధికారులు తెలిపారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్