ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

 



ఏసీబీ వలలో

పంచాయతీ కార్యదర్శి

10వేల లంచం

తీసుకుంటుండగా పట్టివేత

సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు

దిశ, సారంగాపూర్: జగిత్యాల జిల్లా సారంగాపూర్

మండలం రేచపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి

విజయలక్ష్మి ఏసీబీకి చిక్కింది. రూ.10వేల లంచం

తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.

గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల బిల్లులు చెల్లిం

చడానికి సర్పంచ్ భర్త నుంచి విజయలక్ష్మి రూ.

10వేలు డిమాండ్ చేసింది. ఈ క్రమంలో శుక్ర

వారం సర్పంచ్ భర్త నుంచి లంచం తీసుకుంటుం

డగా ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు.

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్