ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

 



ఏసీబీ వలలో

పంచాయతీ కార్యదర్శి

10వేల లంచం

తీసుకుంటుండగా పట్టివేత

సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు

దిశ, సారంగాపూర్: జగిత్యాల జిల్లా సారంగాపూర్

మండలం రేచపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి

విజయలక్ష్మి ఏసీబీకి చిక్కింది. రూ.10వేల లంచం

తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.

గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల బిల్లులు చెల్లిం

చడానికి సర్పంచ్ భర్త నుంచి విజయలక్ష్మి రూ.

10వేలు డిమాండ్ చేసింది. ఈ క్రమంలో శుక్ర

వారం సర్పంచ్ భర్త నుంచి లంచం తీసుకుంటుం

డగా ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్