బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ను మర్యాదపూర్వకంగా కలసిన బండి సంజయ్


 బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ను మర్యాదపూర్వకంగా కలసిన బండి సంజయ్



తెలంగాణ బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించిన తర్వాత భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తో పాటు రాధా మోహన్ అగర్వాల్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడు నడ్డా మార్గదర్శకత్వంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్