Skip to main content

కార్పొరేషన్ సాధనకు లక్ష మందితో వైశ్య గర్జన


 కార్పొరేషన్ సాధనకు లక్ష మందితో వైశ్య గర్జన 



 హనంకొండ(గూఢచారి ప్రతినిధి) అవోపా భవనంలో వైశ్యులు -ఆత్మగౌరవం అనే అంశంపై వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో హక్కుల సాధన చర్చాగోష్టి సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో సంస్థ వ్యవస్థాపకులు తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కాచం సత్యనారాయణ మాట్లాడుతూ గత రెండు ఎన్నికలలో మేనిఫెస్టోలో ప్రభుత్వం వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఇంతవరకు ఇంతవరకు అమలు చేయలేదు వెంటనే కార్పొరేషన్ తో పాటు వైశ్య కమిషన్, పేద విద్యార్థులకు విదేశీ విద్యా నిధి, ఈ డబ్ల్యూ ఎస్ పథకంలో దామాషా ప్రకారం రిజర్వేషన్లు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీసం ఐదు ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాలు, మరియు అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వైశ్య బంధు లాంటి పథకాలు అమలు చేయాలని 7డిమాండ్లతో కూడిన తీర్మాన పత్రాన్ని మరియు అక్టోబర్ ఒకటో తేదీ హైదరాబాదులో లక్ష మందితో నిర్వహించబోయే వైశ్య గర్జన గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ వేదిక ఉద్దేశించి ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు ప్రేమ్ గాంధీ మాట్లాడుతూ మా సంస్థ కూడా గత 11 సంవత్సరాల లో రాస్తారోకోలు అసెంబ్లీ ముట్టడి పాదయాత్రలు వంటి కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రభుత్వంలో చలనం లేదు అందుకోసమే వైశ్య వికాస వేదిక కు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు మరియు వరంగల్ హనంకొండ జిల్లాల అధ్యక్షులు గుండా ప్రభాకర్ గుప్తా వెలగందుల రాజు నాగమల్ల శ్యాం ప్రసాద్ గారు హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో సహకరించారన్నారు.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్