జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్.పి ల సమావేశంనకు హాజరైన ఇంచార్జి జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్


  జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్.పి ల సమావేశంనకు హాజరైన ఇంచార్జి జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్


*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ప్రారంభమైన జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్.పి ల సమావేశం. హాజరైన ఇంచార్జి  నల్గొండజిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్


 *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాయింట్స్*


*ఈనెల 28 నుండి 6 వ తేదీ వరకు నిర్వహించే ప్రజాపాలన నిర్వహిస్తున్నాం.

* రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో సభల నిర్వహణ.

*ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం.2 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి సా.5 గంటల వరకు నిర్వహణ

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్