జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్.పి ల సమావేశంనకు హాజరైన ఇంచార్జి జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్


  జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్.పి ల సమావేశంనకు హాజరైన ఇంచార్జి జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్


*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ప్రారంభమైన జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్.పి ల సమావేశం. హాజరైన ఇంచార్జి  నల్గొండజిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్


 *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాయింట్స్*


*ఈనెల 28 నుండి 6 వ తేదీ వరకు నిర్వహించే ప్రజాపాలన నిర్వహిస్తున్నాం.

* రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో సభల నిర్వహణ.

*ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం.2 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి సా.5 గంటల వరకు నిర్వహణ

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ