సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను కలసిన మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి


 సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను కలసిన మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఆయన భార్య, ఎమ్మెల్యే శ్రీమతి పద్మావతి రెడ్డి, ఈరోజు 10, జన్‌పథ్‌లో గౌరవనీయులైన శ్రీమతి సోనియా గాంధీ ని మరియు శ రాహుల్ గాంధీ ని మర్యాదపూర్వకంగా కలిశారు. మరియు ఆ తర్వాత పార్లమెంటుకు వెళ్లి లోక్ సభ స్పీకర్,

 ఓం బిర్లాకు లోక్‌సభకు ఉత్తమ్ కుమార్ రెడ్డ రాజీనామా సమర్పించారు.


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్