సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను కలసిన మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి


 సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను కలసిన మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఆయన భార్య, ఎమ్మెల్యే శ్రీమతి పద్మావతి రెడ్డి, ఈరోజు 10, జన్‌పథ్‌లో గౌరవనీయులైన శ్రీమతి సోనియా గాంధీ ని మరియు శ రాహుల్ గాంధీ ని మర్యాదపూర్వకంగా కలిశారు. మరియు ఆ తర్వాత పార్లమెంటుకు వెళ్లి లోక్ సభ స్పీకర్,

 ఓం బిర్లాకు లోక్‌సభకు ఉత్తమ్ కుమార్ రెడ్డ రాజీనామా సమర్పించారు.


Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ