సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను కలసిన మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి


 సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను కలసిన మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఆయన భార్య, ఎమ్మెల్యే శ్రీమతి పద్మావతి రెడ్డి, ఈరోజు 10, జన్‌పథ్‌లో గౌరవనీయులైన శ్రీమతి సోనియా గాంధీ ని మరియు శ రాహుల్ గాంధీ ని మర్యాదపూర్వకంగా కలిశారు. మరియు ఆ తర్వాత పార్లమెంటుకు వెళ్లి లోక్ సభ స్పీకర్,

 ఓం బిర్లాకు లోక్‌సభకు ఉత్తమ్ కుమార్ రెడ్డ రాజీనామా సమర్పించారు.


Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం