Skip to main content

500 సంవత్సరాల సాకరమైతుంది - నూకల నరసింహ రెడ్డి


 

*500 సంవత్సరాల సాకరమైతుంది - నూకల నరసింహ రెడ్డి*





నల్గొండ,

20 జనవరి,2024,


నల్లగొండ పట్టణం పానగల్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రధాన మంత్రి పిలుపు మేరకు స్వచ్ఛ తీర్ద క్షేత్ర అభియాన్ లో భాగంగా ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమమానికి ముఖ్య అతిధిగా బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు నూకల నరసింహ రెడ్డి విచ్చేసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అయోధ్య లో భవ్య రామమందిరం నిర్మాణ కల సాకారం ఐతున్న సందర్బంగా ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేసారు. సుమారు 500 సంవత్సరాలనుండి అయోధ్య లో రామమందిరం నిర్మాణం కోసం పోరాటం నడుస్తుంది చివరికి సుప్రీం కోర్టు చారిత్రక తీర్పుతో రామమందిరం నిర్మాణనానికి అడ్డంకులు తొలిగిపోయి ఆలయ నిర్మాణ పనులు వేగవంతంగా జరిగింది, జనవరి 22 న భవ్య మందిరంలో బాల రామయ్య విగ్రహ ప్రతిష్ట జగనుంది, ఈసందర్బంగా ప్రజలఅందరూ ఆరోజు మన ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పూజాకార్యమాలు చేసుకో ప్రతి ఒక్కరు మీ దగ్గరలో ఉన్న దేవాలయనికి చేరుకొని భక్తులందరు కలిసి సామూహిక శ్రీరామ సంకిర్తినాలు,భజనలు, పూజలు, చేస్తూ విగ్రహం ప్రతిష్ట కార్యక్రమం స్థానికoగా ఆలయ ల్లో ఏర్పాటు చేసిన LED స్క్రిన్ లో తిలకించాలని ప్రతిష్ట అనంతపురం అయోధ్య నుండి మన ఇంటి కీ చేరిన అక్షింతలు లను కుటుంబ సభ్యులందరికి అందించాలని,, సాయంత్రం మన ఇంటి ముందు తప్పకుండ కనీసం 5 లేదా అంత కంటే ఎక్కువ ప్రమిదాలతో దీపాలను వెలిగించి బాణాసంచా కాల్చి దీపావళి వేడుక జరుపుకోవాలని కోరారు..

ఈ కార్యక్రమం లో బీజేపీ నల్లగొండ నియోజకవర్గం కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి, నల్లగొండ పట్టణ బీజేపీ అధ్యక్షులు కంకణాల నాగిరెడ్డి, మీడియా ఇంచార్జ్ పెరిక మునికుమార్, పానగల్ శక్తి కేంద్ర ఇంచార్జ్ మహేష్, వెంకన్న, శ్రీకాంత్, నాగరాజు, రామ భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు,స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

 

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్