Skip to main content

MPL స్టీల్ ఇండస్ట్రీ విస్తరణ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా


 MPL స్టీల్ ఇండస్ట్రీ విస్తరణ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా


నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినెడు గ్రామం లో ఉన్న MPL స్టీల్ ఇండస్ట్రీ విస్తరణకొరకు జనవరి 19న జరగవలసిన ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేసినట్లు నల్గొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయ అధికారి ఎనివిరామెంటల్ ఇంజనీర్ పి. సురేష్  బాబు తెలిపారు. అనివార్య కారణంగా వాయిదా పడిందనీ, తదుపరి విచారణ తేదీ తర్వాత తెలియజేయబడుతుందనీ అయన తెలిపారు.

 వెలిమినేదు గ్రామ ప్రజలు, వివిధ సంఘాలు గత రెండు రోజులుగా ప్రజాభిప్రాయ సేకరణ జరపవద్దని, MPL స్టీల్ ఇండస్ట్రీ విస్తరణ చేపడితే కాలుష్యం పెరిగి గ్రామాల్లో నివసించడానికి ఇబ్బందులు ఎదురు అవుతాయని పెద్ద యెత్తున ఉద్యమం, ధర్నాలు చేపట్టి ప్రజాభిప్రాయ సేకరణ కొరకు ఏర్పాటు చేసిన టెంట్లు, ఇతర ఏర్పాట్లు ను తొలగించడం తో ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేశారు. 

ఈ విషయం పై ఆ ఇండస్ట్రీ మేనేజర్   మాట్లాడుతూ ప్రజల కొరకు ఉద్యమం కాదు. ఈ ఉద్యమం వెనుక ఇతర కారణాలు ఉండొచ్చని అని అన్నారు. 

ఈ పరిశ్రమ విస్తరణ కొరకు ఇచ్చిన పేపర్ ప్రకటన లో కన్సల్టెంట్ గా వ్యవహరించిన పాయినర్ ఎన్విరో కన్సల్టెంట్ వారు యొక్క ఫోన్ నంబర్ లాండ్ లైన్ ది ఇచ్చారు. అది పని చేయ లేదు.   ప్రజల తో మాట్లాడ డానికి, వారి సందేహాల నివృత్తి కొరకే ఫోన్ నంబర్ పేపర్ ప్రకటనలో  ఇస్తారు. అలా కాకుండా పని చేయని నంబర్ వేసి ప్రజల కు అందు బాటులో లేకుండా ఉన్నారని అభిప్రాయం వ్యక్తం వుతుంది.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్