పిల్లి రామరాజు యాదవ్ ప్రచారం


 నరేంద్ర మోడీ గారిని మూడవ సారి కూడా ప్రధానిగా చేయాలనే సంకల్పంతో .. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నల్లగొండ పట్టణంలోని 03వ వార్డు శేషమ్మగూడెం, పాత పల్లె,04వ వార్డు కేషరాజుపల్లి లో స్థానిక నాయకత్వంతో కలిసి గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించిన *నల్లగొండ పార్లమెంట్ కో కన్వీనర్ - పిల్లి రామరాజు యాదవ్ ..* నరేంద్ర మోడీ గారు మూడవసారి కూడా అధికారంలోకి రావాలని ఈ 10 ఏళ్ళ కాలంలో బీజేపీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను అభివృద్ధి పనులను గడప గడపకు తిరుగుతూ వివరించారు.నల్లగొండ లో బీజేపీ పార్టీ బలపరిచిన పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైది రెడ్డి కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు..


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్