రాష్ట్రంలో నేడు ఏబీవిపీ బంద్ కు పిలుపు


 రాష్ట్రంలో నేడు ఏబీవిపీ బంద్ కు పిలుపునిచ్చింది. 


రాష్ట్ర ప్రభుత్వం కొలువుతీరి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించలేదని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం విద్య అందడం లేదని వాళ్లు డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టి బంద్ కు పిలుపునిచ్చింది.


ఈ నేపథ్యంలో యూసఫ్ గూడా లో ఓ పాఠశాల ముందు నిరసన వ్యక్తం చేస్తున్న ఏబీపీ కార్యకర్తలను నాయకులను మధురానగర్ పోలీస్ లు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టు చేసిన వారిలో ఏబివిపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ నందు తో పాటు పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్