అక్రెడిటషన్ కార్డ్ పై స్టిక్కర్ వేయించుకొండి


 

అక్రెడిటషన్ కార్డ్ పై స్టిక్కర్ వేయించుకొండి

   రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అక్రెడిటషన్  కార్డుల కాల పరిమితిని మరో 3 నెలల పాటు( 30.9.2024) పొడగించినందున ,అక్రెడిటషన్ కార్డ్ పై స్టిక్కర్ వేయడం జరుగుతున్నదనీ.   డి పి ఆర్ ఓ కార్యాలయంలో  అక్రెడిటషన్ కార్డ్ పై స్టిక్కర్ వేయించుకోవాలని నల్గొండ జిల్లా పౌర సంబంధాల అధికారి AD వెంకటేశ్వర్లు కొరారు. బ్యూరోలు,స్టాఫ్ రిపోర్టర్లకు ఈ విషయం తమ తమ నియోజకవర్గ,మండల స్థాయి జర్నలిస్టులకు తెలియజేయాలని అయన విజ్ఞప్తి చేశారు.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్