కేజీవాల్ కు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు


 కేజీవాల్ కు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు


ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో సీబీఐ నమోదు చేసిన

కేసులో సీఎం అరవింద్ కేజీవాలు సుప్రీం కోర్టు

బెయిల్ మంజూరు చేసింది. సమీప భవిష్యత్తులో

ట్రయల్ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. సాక్ష్యాలను ట్యాంపర్ చేస్తారన్న సీబీఐ వాదనలను అంగీకరించలేదు. కేజ్రివాల్

బెయిల్కు అర్హుడని పేర్కొంది. కేసుపై ఆయన ఎలాంటి

వ్యాఖ్యలు చేయరాదని, ఈడీ కేసులోని షరతులే

ఇక్కడా వర్తిస్తాయని తెలిపింది.

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్