కేజీవాల్ కు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు


 కేజీవాల్ కు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు


ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో సీబీఐ నమోదు చేసిన

కేసులో సీఎం అరవింద్ కేజీవాలు సుప్రీం కోర్టు

బెయిల్ మంజూరు చేసింది. సమీప భవిష్యత్తులో

ట్రయల్ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. సాక్ష్యాలను ట్యాంపర్ చేస్తారన్న సీబీఐ వాదనలను అంగీకరించలేదు. కేజ్రివాల్

బెయిల్కు అర్హుడని పేర్కొంది. కేసుపై ఆయన ఎలాంటి

వ్యాఖ్యలు చేయరాదని, ఈడీ కేసులోని షరతులే

ఇక్కడా వర్తిస్తాయని తెలిపింది.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*