మట్టి దొంగలు


 నల్లగొండ పట్టణంలో రిజిస్ట్రేషన్ ఆఫీసు complex షాప్ ల ముందు మట్టిని దొంగతనం చేస్తున్నారని, ఈరోజు నుండి షాప్ ల ముందు దొంగతనం జరుగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసారు. .చదువు కున్న గాడిదలు ఈ పని చేస్తున్నట్లు తెలుస్తోందని, పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ ఇవ్వడం జరుగుతుంది జాగ్రత్త... అని సోషల్ మీడియా లో పోస్టు వైరల్ అవుతుంది

 

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్