మట్టి దొంగలు


 నల్లగొండ పట్టణంలో రిజిస్ట్రేషన్ ఆఫీసు complex షాప్ ల ముందు మట్టిని దొంగతనం చేస్తున్నారని, ఈరోజు నుండి షాప్ ల ముందు దొంగతనం జరుగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసారు. .చదువు కున్న గాడిదలు ఈ పని చేస్తున్నట్లు తెలుస్తోందని, పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ ఇవ్వడం జరుగుతుంది జాగ్రత్త... అని సోషల్ మీడియా లో పోస్టు వైరల్ అవుతుంది

 

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*