మట్టి దొంగలు


 నల్లగొండ పట్టణంలో రిజిస్ట్రేషన్ ఆఫీసు complex షాప్ ల ముందు మట్టిని దొంగతనం చేస్తున్నారని, ఈరోజు నుండి షాప్ ల ముందు దొంగతనం జరుగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసారు. .చదువు కున్న గాడిదలు ఈ పని చేస్తున్నట్లు తెలుస్తోందని, పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ ఇవ్వడం జరుగుతుంది జాగ్రత్త... అని సోషల్ మీడియా లో పోస్టు వైరల్ అవుతుంది

 

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్