మాజీ ముఖ్యమంత్రి కొణిజెటి రోశయ్య తృతీయ వర్ధంతి


 

మాజీ ముఖ్యమంత్రి   కొణిజెటి రోశయ్య  తృతీయ వర్ధంతి


హైద్రాబాద్, (గూఢచారి): డిసెంబర్ 4వ తారీఖు రోజున మాజీ ముఖ్యమంత్రి  కొణిజెటి రోశయ్య  తృతీయ వర్ధంతి రోజున హైద్రాబాద్ హైటెక్ సిటీ, HICC హోటల్ లో ఉదయం 11: 00గంటలకు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,  ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత  విచ్చేయు చున్నారనీ తెలిపారు.  ఆర్యవైశ్య సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో హాజరై మన ఐక్యమత్యం చాటుకోవాలని  నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమానికి వచ్చే వారికి  బస్సు  సౌకర్యం, భోజనం  వసతి  ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.



స్థలం

హైదరాబాద్

ఇట్లు
*యల్ వీ కుమార్*
*Mobile: 98480 50321*
🙏🙏🙏🙏🙏🙏🙏

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముడిదుడ్డి శ్యాంసుందర్