5లక్షల లంచం తో ఏసీబీ కి చిక్కిన రెవిన్యూ డిపార్టుమెంటు అధికారి


 

5లక్షల #లంచం తో #ఏసీబీ కి చిక్కిన రెవిన్యూ డిపార్టుమెంటు అధికారి


వికారాబాద్, (గూఢచారి):  రహదారి భూమి (LF Road )ని పట్టా భూమిగా భూ వర్గీకరణ చేయడానికి ఫిర్యాదుధారుని నుండి రూ.5,00,000/- #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడ్డ వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్‌డిఓ కార్యాలయంలో పనిచేస్తున్న "పరిపాలన అధికారి (AO) వై. దానయ్య & సీనియర్ అసిస్టెంట్  మాణిక్ రావు".

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

వైశ్య ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, మాజీ చైర్మన్ లకు ఉపేందర్ మొగుళ్లపల్లి బహిరంగ లేఖ