50 వెలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టు బడ్డ గచ్చిబౌలి ADE సతీష్ రెడ్డి....


*గచ్చిబౌలి ఏడీఈ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు....*


50 వెలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టు బడ్డ గచ్చిబౌలి ADE సతీష్ రెడ్డి....


ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేందుకు  

75 వేల రూపాయలు డిమాండ్ చేసిన గచ్చిబౌలి ADE సతీష్ రెడ్డి....


ముందు 25 వేల రూపాయలు తీసుకున్న ADE....


ఈరోజు మిగతా 50 వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టు ADE సతీష్ రెడ్డి....

 

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ