50 వెలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టు బడ్డ గచ్చిబౌలి ADE సతీష్ రెడ్డి....


*గచ్చిబౌలి ఏడీఈ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు....*


50 వెలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టు బడ్డ గచ్చిబౌలి ADE సతీష్ రెడ్డి....


ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేందుకు  

75 వేల రూపాయలు డిమాండ్ చేసిన గచ్చిబౌలి ADE సతీష్ రెడ్డి....


ముందు 25 వేల రూపాయలు తీసుకున్న ADE....


ఈరోజు మిగతా 50 వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టు ADE సతీష్ రెడ్డి....

 

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం