దాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి


 

దాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి


నల్లగొండ: 


నల్లగొండ జిల్లాలోని పానగల్లు గ్రామంలో దాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభం చేసిన రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుని మద్దతు ధర పొందాలని కోరారు.


ధాన్యంలో తరుగు పేరుతో కోతలు లేకుండా చివరి గింజవరకు ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


ఏ చిన్న సమస్య తలెత్తినా రైతుకు అండగా ప్రభుత్వం ఉంటుంద

న్నారు.


Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ