దాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి


 

దాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి


నల్లగొండ: 


నల్లగొండ జిల్లాలోని పానగల్లు గ్రామంలో దాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభం చేసిన రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుని మద్దతు ధర పొందాలని కోరారు.


ధాన్యంలో తరుగు పేరుతో కోతలు లేకుండా చివరి గింజవరకు ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


ఏ చిన్న సమస్య తలెత్తినా రైతుకు అండగా ప్రభుత్వం ఉంటుంద

న్నారు.


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్