టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా ప్రదీప్ కుమార్


 టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా ప్రదీప్ కుమార్

హైద్రాబాద్, గూఢచారి: GHMCలో అడిషనల్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న బి. ప్రదీప్ కుమార్ కు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా ప్రమోషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో ఆర్టీ నెంబర్ 950 జారీచేసింది. ఈయనతో పాటు మరో ముగ్గురికి ఎమ్. భవానీ రాణి, బీఎస్. చంద్రిక, బి. వెంకన్న లకు పదోన్నతులు కల్పించి నట్లు జీవో లో పేర్కొన్నారు. 

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*