పోన్ ట్యాపింగ్ కేసు లో కీలక పరిణామం.. SIT ఏర్పాటు


 పోన్ ట్యాపింగ్ కేసు లో కీలక పరిణామం.. SIT ఏర్పాటు


హైదరాబాద్ CP సజ్జనార్ నేతృత్వం లో సిట్


సిట్ లో 9 మంది అధికారులు


సీపీ సజ్జనార్, రామగుండము  సీపీ  ఆంబరి కిషోర్ జా, సిద్ధిపేట సీపీ విజయ్ కుమార్,  మాదాపూర్ డీసీపీ  రితి రాజ్,  మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, తో  పాటు  రవీందర్, వెంకట గిరి, ks రావు, శ్రీధర్, నాగేందర్ రావు నేతృత్వం లొ సిట్


ఫోన్ ట్యాపింగ్ కేసులో  మరింత లోతైన ఇన్వెస్టిగేషన్ కు  డీజీపీ కీలక నిర్ణయం..

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్