పోన్ ట్యాపింగ్ కేసు లో కీలక పరిణామం.. SIT ఏర్పాటు


 పోన్ ట్యాపింగ్ కేసు లో కీలక పరిణామం.. SIT ఏర్పాటు


హైదరాబాద్ CP సజ్జనార్ నేతృత్వం లో సిట్


సిట్ లో 9 మంది అధికారులు


సీపీ సజ్జనార్, రామగుండము  సీపీ  ఆంబరి కిషోర్ జా, సిద్ధిపేట సీపీ విజయ్ కుమార్,  మాదాపూర్ డీసీపీ  రితి రాజ్,  మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, తో  పాటు  రవీందర్, వెంకట గిరి, ks రావు, శ్రీధర్, నాగేందర్ రావు నేతృత్వం లొ సిట్


ఫోన్ ట్యాపింగ్ కేసులో  మరింత లోతైన ఇన్వెస్టిగేషన్ కు  డీజీపీ కీలక నిర్ణయం..

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం