పోన్ ట్యాపింగ్ కేసు లో కీలక పరిణామం.. SIT ఏర్పాటు


 పోన్ ట్యాపింగ్ కేసు లో కీలక పరిణామం.. SIT ఏర్పాటు


హైదరాబాద్ CP సజ్జనార్ నేతృత్వం లో సిట్


సిట్ లో 9 మంది అధికారులు


సీపీ సజ్జనార్, రామగుండము  సీపీ  ఆంబరి కిషోర్ జా, సిద్ధిపేట సీపీ విజయ్ కుమార్,  మాదాపూర్ డీసీపీ  రితి రాజ్,  మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, తో  పాటు  రవీందర్, వెంకట గిరి, ks రావు, శ్రీధర్, నాగేందర్ రావు నేతృత్వం లొ సిట్


ఫోన్ ట్యాపింగ్ కేసులో  మరింత లోతైన ఇన్వెస్టిగేషన్ కు  డీజీపీ కీలక నిర్ణయం..

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*