డబల్ బెడ్ రూంలు   ఇవ్వాలి


బంగాలపెట్ నాగనాయిపేట్ లో   23 వార్డులో గతంలో  ఇందిరమ్మ ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు వారికి పట్టా సర్టిఫికెట్స్ ఉన్నపటికీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా బేస్మెంట్ లు కులకొట్టడం జరిగింది.
అప్పుడు నిర్మించుకున్న బాసిమెంట్స్ కు 50 వేల నుండి 70 వేళా వరకు పుస్తెల తల్లు బంగారు నకలిస్ లు తాకట్టు పెట్టి నిర్మించుకున్నారు. వారి పరిస్థితి ఎలా అని ఇబ్బదిలో ఉన్నారు.  పట్టాలు ఉన్న వారు డబల్ బెడ్ రూంలు   ఇవ్వాలని కోరారు
వారి కాంగ్రేస్ పార్టీ పక్షాన మద్దతు తెలిపింది.


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్