తెలంగాణ wam అధ్యక్షుడు గా చకిలం రమణయ్య


ప్రపంచ ఆర్య వైశ్య మహా సభ  తెలంగాణ రాష్ట్రానికి నూతన కార్యవర్గాన్ని నియమించిన  అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ. అధ్యక్షునిగా చకిలం రామనయ్యను,  ప్రధాన కార్యదర్శిగా కె. విఠల్ ను, కోశాధికారిగా మరాంశెట్టి శ్రీనివాస్ లను నియమించినట్లు తెలిపారు.  వారికి శుభాకాంక్షలు తెలుపుతూ నియామక పత్రాలు త్వరలో ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ టీం  ప్రపంచ మహాసభ కార్యక్రమాలు చేయుటలో అవుతున్నదని  ఆశాభావం వ్యక్తపరిచారు.


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్