తెలంగాణ wam అధ్యక్షుడు గా చకిలం రమణయ్య


ప్రపంచ ఆర్య వైశ్య మహా సభ  తెలంగాణ రాష్ట్రానికి నూతన కార్యవర్గాన్ని నియమించిన  అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ. అధ్యక్షునిగా చకిలం రామనయ్యను,  ప్రధాన కార్యదర్శిగా కె. విఠల్ ను, కోశాధికారిగా మరాంశెట్టి శ్రీనివాస్ లను నియమించినట్లు తెలిపారు.  వారికి శుభాకాంక్షలు తెలుపుతూ నియామక పత్రాలు త్వరలో ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ టీం  ప్రపంచ మహాసభ కార్యక్రమాలు చేయుటలో అవుతున్నదని  ఆశాభావం వ్యక్తపరిచారు.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*