చిక్కడ పల్లిలో వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం.. 

చిక్కడ పల్లిలో వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం.. 


అర్ధరాత్రి సమయంలో వ్యాపారవేత్త రాజేంద్ర ప్రసాద్ ని కిడ్నాప్ చేసిన దుండగులు..


హైదరాబాదులో ఆటోమొబైల్ ఫైనాన్స్ చేస్తున్న గజేంద్ర ప్రసాద్..


కిడ్నాప్ చేసి మూడు కోట్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు..


గజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులు నుంచి కోటి రూపాయలు తీసుకొని మొదలుపెట్టిన కిడ్నాపర్లు..


గజేంద్ర ప్రసాద్ కిడ్నాప్ పై కేసు నమోదు చేసిన పోలీసులు..


వ్యాపార లావాదేవీల కారణంగానే కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానం..


ముంబైలోని వ్యాపారవేత్తలతో గొడవలు ఉన్నట్టుగా గుర్తించినట్లు పోలీసులు..


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్