చిట్యాలో బీజేపీ సభత్వ నమోదు-  పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి  బండారు

చిట్యాలో బీజేపీ సభత్వ నమోదు- 


పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి  బండారు



https://youtu.be/7QecFVjt3x0



నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణంలో బిజెపి సభత్వ నమోదు   కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా  మాజీ కేంద్ర మంత్రివర్యులు  బండారు దత్తాత్రేయ, బీజేపీ జిల్లా అధ్యక్షులు  నూకల నరసింహా రెడ్డి , సభ్యత్వ జిల్లా ప్రముఖ్ గార్లపాటి జితేంద్ర కుమార్ లు పాల్గొన్నారు.గఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోలి మధు సూధన్ రెడ్డి, వీరెల్లి శేఖర్, పల్లెబోయిన శ్యామసుందర్ , పోతేపాక సాంబయ్య  నకిరేకంటి మొగిలయ్య,  గోశిక వెంకటేశం , అశోక్, సైదులు, కాసర్ల లింగయ్య, మాస శ్రీనివాస్ లు రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ