సూర్యాపేట జిల్లా మటంపల్లి లో టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడి ఇంట్లో భారీగా మద్యం నిల్వలు పట్టివేత
సూర్యాపేట జిల్లా: మటంపల్లి లో టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడి ఇంట్లో భారీగా మద్యం నిల్వలు పట్టివేత. 11 లక్షల 56,000 రూపాయల విలువైన 200 కాటన్ ల మద్యం పట్టివేత. ఆకస్మిక సోదాలు నిర్వహించిన స్పెషల్ పార్టీ పోలీసులు. పట్టుబడిన ఇల్లు టిఆర్ఎస్ పార్టీకి చెందిన శౌరిరెడ్డిగా గుర్తింపు.
Comments
Post a Comment