**కాల్ మనీ కాలనాగుల వేధింపులు తట్టుకోలేక ప్రేమ్ అనే కాలువలో దూకి ఆత్మహత్య.**

 



విజయవాడ లో దారుణం.


కాల్ మనీ కాలనాగుల వేధింపులు తట్టుకోలేక ప్రేమ్ అనే కాలువలో దూకి ఆత్మహత్య.


తన మరణానికి కారణం కాసుల రంగారావు, కోలా కిరణ్ , కోలా రాంబాబు, తూపాకుల మహేష్ అంటూ సెల్ఫి విడియో చెప్పిన ప్రేమ్.


నాలుగు లక్షల కు 16 లక్షల రూపాయలు కట్టానంటూ సెల్ఫి విడియో లో కన్నీరు పట్టుకున్న ప్రేమ్ .


విజయవాడ పటమట పోలీస్ స్టేషను లో ఫీర్యాదు చేసిన పట్టించుకోలేదని అవేధన చెందిన ప్రేమ్.


అ నలుగురు పోలీసుల ముందే పోలీస్ స్టేషను లో కులం పేరుతో దూషించి న పోలీసులు పట్టించుకోలేదంటు అవేధన.


తన భర్త మరణానికి కరమైన నలుగురు కఠినంగా శిక్షించాలంటున్న ప్రేమ్ కుటుంబ సభ్యులు.


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్