**_రాజధానిలోని 29 గ్రామలను రైతుల ధర్నా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు_**

*అమరావతి*


_రాజధానిలోని 29 గ్రామలను రైతుల ధర్నా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు_


*సీఎం, మంత్రులు, వెళ్లే మార్గంలో భారీగా పోలీసుల మోహరింపు 700 మంది పోలీసులతో బందోబస్తు*


_మందడంలో దుకాణాలు తెరిచేందుకు అనుమతి నిరాకరించిన పోలీసులు... పాలు, మందులు దుకాణాలకు మాత్రమే అనుమతి_


 *సచివాలయానికి వెళ్లే మార్గం వద్ద టియర్‌ గ్యాస్‌, వాటర్‌ క్యాన్‌, అగ్నిమాపక దళాలు మోహరింపు*


*చర్యలు తప్పవు తుళ్లూరు డీఎస్పీ*


*మంత్రివర్గ సమావేశం దృష్ట్యా మందడం రైతుల ధర్నాకు అనుమతి లేదు*


_రైతులు ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ_


*తుళ్లూరు మండలంలోని అన్ని గ్రామాల్లో 144 సెక్షన్ అమలు*


_శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం_


*ప్రతి గ్రామంలోనూ పోలీస్ పికెటింగ్ పెట్టాం*


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్