**_రాజధానిలోని 29 గ్రామలను రైతుల ధర్నా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు_**

*అమరావతి*


_రాజధానిలోని 29 గ్రామలను రైతుల ధర్నా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు_


*సీఎం, మంత్రులు, వెళ్లే మార్గంలో భారీగా పోలీసుల మోహరింపు 700 మంది పోలీసులతో బందోబస్తు*


_మందడంలో దుకాణాలు తెరిచేందుకు అనుమతి నిరాకరించిన పోలీసులు... పాలు, మందులు దుకాణాలకు మాత్రమే అనుమతి_


 *సచివాలయానికి వెళ్లే మార్గం వద్ద టియర్‌ గ్యాస్‌, వాటర్‌ క్యాన్‌, అగ్నిమాపక దళాలు మోహరింపు*


*చర్యలు తప్పవు తుళ్లూరు డీఎస్పీ*


*మంత్రివర్గ సమావేశం దృష్ట్యా మందడం రైతుల ధర్నాకు అనుమతి లేదు*


_రైతులు ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ_


*తుళ్లూరు మండలంలోని అన్ని గ్రామాల్లో 144 సెక్షన్ అమలు*


_శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం_


*ప్రతి గ్రామంలోనూ పోలీస్ పికెటింగ్ పెట్టాం*


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*