**రాజధాని నిరసనలు**

_*కృష్ణాజిల్లా :- కంచికచర్ల 


రాజధాని నిరసనలు


_కంచికచర్ల లో తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నిరసనలు.


జాతీయ రహదారిపై బైఠయంచి తమ నిరసన తెలిపారు 


_జగన్ మొండి వైఖరి నసించాలి, సీఎం డౌన్ డౌన్, మూడు ముక్కలాట మాకొద్దంటూ నినాదాలు


ఇదేమీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అంటూ నినాదాలు చేసిన తెలుగు దేశం పార్టీ నాయకులు.....


ఈ కార్యక్రమంలో నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్