**రాజధాని నిరసనలు**

_*కృష్ణాజిల్లా :- కంచికచర్ల 


రాజధాని నిరసనలు


_కంచికచర్ల లో తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నిరసనలు.


జాతీయ రహదారిపై బైఠయంచి తమ నిరసన తెలిపారు 


_జగన్ మొండి వైఖరి నసించాలి, సీఎం డౌన్ డౌన్, మూడు ముక్కలాట మాకొద్దంటూ నినాదాలు


ఇదేమీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అంటూ నినాదాలు చేసిన తెలుగు దేశం పార్టీ నాయకులు.....


ఈ కార్యక్రమంలో నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు


Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ