**ఐదుగురు మావోయిస్టులు  లొంగుబాటు**

ఛత్తీస్‌గఢ్‌:
 దంతెవాడ జిల్లా మలంగిర్‌ ఏరియాకు చెందిన ఐదుగురు మావోయిస్టులు  లొంగిపోయినట్ట్లు దంతెవాడ జిల్లా ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌ తెలిపారు. లొంగిపోయిన వాళ్లలో మడకం దేవా, మడకం మాసా, సోనా హేమ్లా, సుక్దా మాండవి, ధృవ్‌ సోరి ఉన్నట్టు ఆయన వెల్లడించారు. వీరిలో మడకం దేవాపై రూ.లక్ష రివార్డు ఉన్నదని, లొంగిపోయిన ప్రతిఒక్కరికీ రూ.10 వేలు ప్రోత్సాహకాలను అందజేసినట్టు ఎస్పీ పేర్కొన్నారు....


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్