**తప్పిన ఘోర ప్రమాదం**

తప్పిన ఘోర ప్రమాదం పది మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా ఒకరు మృతి....


కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం శివారులో  పొలం పనులకు వెళ్తున్న  ట్రాక్టర్ బోల్తా పడి ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి ...


 మృతి చెందిన మహిళ తమ్మిశెట్టి ధనలక్ష్మి (32 )జుజ్జూరు గ్రామం గా గుర్తించిన పోలీసులు .....


ట్రాక్టర్ పై సుమారు పది మంది కూలీలు ఉన్నట్లు సమాచారం....


 మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను ప్రైవేటు వాహనంలో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.....


ఈ ప్రమాదానికి మూల కారణం అతివేగమే అంటున్నారు స్థానికులు


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్