Skip to main content

**మీడియా ప్రతినిధులపై రైతుల దాడి..**

ఉద్దండ్రాయపాలెం దగ్గర మీడియా కవారేజి నిమిత్తం వెళ్లిన మీడియా ప్రతినిధులపై రైతుల దాడి..


కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష కవరేజి కవరేజి కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులు..


టీవి 9, మహా టివి, ఐ న్యూస్, ఎన్ టివి ప్రతినిధులపై తీవ్రస్థాయిలో దాడి


ఇంటర్వ్యూ చేసే సమయంలో ముందుగా టీవీ9 రిపోర్టర్ దీప్తిపై దాడికి ప్రయత్నం.


మహిళా జర్నలిస్ట్ పై దాడి చేయటం తగదని వరించే ప్రయత్నం చేసిన ఎన్ టివి రిపోర్టర్ హరీష్ వెళ్లగా అతనిపై కూడా దాడికి తెగబడిన ఆందోళనకారులు.. 


అక్కడితో ఆగకుండా వీరిపై దాడిని అడ్డుకోబోయిన మహా టివి రిపోర్టర్ వసంత్ పై, ఐ న్యూస్ రిపోర్టర్ రామారావుపై దాడికి తెగబడిన రైతులు,, తీవ్ర స్థాయిలో గాయాల పాలైన విలేకరులు..


రైతుల దాడి నుంచి తప్పించుకొని బయటికి వచ్చే క్రమంలో వెలగపూడి దగ్గర మరోసారి దాడికి తెగబడిన రైతులు,, ఆందోళనకారులు..


టీవీ 9 కారు అద్దాలు పగలగొట్టి మీడియా ప్రతినిధులు బయటికి రాకుండా దాడి చేసిన వైనం


దాడితో కారులో ఉన్న దీప్తికి,, మహటివి వసంత్ కి మరిన్ని గాయాలు.. ధ్వంసమైన కారు..


కారులో ఉన్న టీవి9 కెమెరా మెన్ సురేష్ కి, దీప్తికి శరీరంలో దిగిన కారు అద్దాలు..


మీడియా ప్రతినిధులపై పిడిగుద్దులు
గుద్ది,, బాండ రాళ్లు విసిరేసిన రైతులు, నిరసనకారులు,, తీవ్రగాయాలతో ఆసుపత్రుల పాలైన మీడియా ప్రతినిధులు..


సచివాలయంలోని ప్రధమ చికిత్సా కేంద్రంలో మహటివి రిపోర్టర్ వసంత్ కి వైద్యం అందిస్తున్న వైద్యులు..


పోలీసులు అడ్డుకున్నప్పటికి ఆగకుండా దాడి చేసిన వైనం..పోలీసులకు సైతం గాయాలు


చికిత్స పొందుతున్న వసంత్ స్వస్థలం మందడం గ్రామం..


దాడి చేసిన వారిలో అత్యధిక శాతం మహిళలు ఉండటం గమనార్హం..


రైతుల ఆందోళనలు ప్రపంచానికి చూపిస్తున్న మీడియా పై దాడికి తెగబడటంపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం.


రైతుల నిరసనల కవరేజిని బాయ్ కాట్ చేయాలనే ఆలోచనలో విలేకరులు..


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్