**స్కూటి ఢికోని 14 నేలల బాలుడు మృతి...**


మాదాపూర్ పోలిస్ స్టేషన్ పరిధిలో స్కూటి ఢికోని 14 నేలల బాలుడు మృతి...
భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్న రాజ్ కుమార్ తన మేనల్లుడుని ఏత్తుకోని జయభెరి సిలికాన్ టవర్స్ వద్ద రోడ్డు దాటుతుండగా మాదాపూర్ వైపు వేళ్లుతున్న స్కుటి ఢి కోనడంతో రాజ్ కుమార్ చేతుల నుంచి జారి రోడ్డు పై పడ్డ సతిష్ (14 నేలలు)
మృతి చెందాడు..
రాజ్ కుమార్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు...
నిందితుని అదుపులోకి తిసుకున్న పోలిసులు..


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్