**స్కూటి ఢికోని 14 నేలల బాలుడు మృతి...**


మాదాపూర్ పోలిస్ స్టేషన్ పరిధిలో స్కూటి ఢికోని 14 నేలల బాలుడు మృతి...
భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్న రాజ్ కుమార్ తన మేనల్లుడుని ఏత్తుకోని జయభెరి సిలికాన్ టవర్స్ వద్ద రోడ్డు దాటుతుండగా మాదాపూర్ వైపు వేళ్లుతున్న స్కుటి ఢి కోనడంతో రాజ్ కుమార్ చేతుల నుంచి జారి రోడ్డు పై పడ్డ సతిష్ (14 నేలలు)
మృతి చెందాడు..
రాజ్ కుమార్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు...
నిందితుని అదుపులోకి తిసుకున్న పోలిసులు..


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్