తెలంగాణలో  ఏప్రిల్ 22 బులిటీన్,  15  కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో  ఏప్రిల్ 22 బులిటీన్, 
15  కరోనా పాజిటివ్ కేసులు


తెలంగాణ లో 22 ఏప్రిల్ బులిటీన్లో  ఈ రోజు 15 కరోనా  పాజిటివ్ కేసులు వచ్చాయని  ఒక్కరు మరణించారని  పేర్కొన్నారు. మొత్తం ఆక్టివ్ కేసులు 725.   ఇప్పటి వరకు రికవరీ అయిన కేసులు 194,  మరణించిన వారు 24.



Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్